గిల్ అవుట్! 2026 వరల్డ్ కప్‌లో అభిషేక్ పార్ట్నర్ ఎవరు? రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

గిల్ అవుట్! 2026 వరల్డ్ కప్‌లో అభిషేక్ పార్ట్నర్ ఎవరు? రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

2026 టీ20 ప్రపంచకప్ జట్టులో శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్ అనే చర్చ మొదలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్-సంజూ జోడి కేవలం 34 బంతుల్లోనే 63 పరుగులు జోడించి టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుంది.

సంజూ విధ్వంసకర బ్యాటింగ్‌ను చూసిన మాజీ కోచ్ రవిశాస్త్రి, అతడిని టాప్ ఆర్డర్‌లోనే ఆడించాలని స్పష్టం చేశారు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ రాణించినప్పటికీ, ప్రస్తుత ఫామ్ మరియు కాంబినేషన్ దృష్ట్యా సంజూ శాంసన్ వైపే మొగ్గు కనిపిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *