ఉత్తరాది ప్రయాణికుల రైలు కష్టాలు, అదనపు సర్వీసుల కోసం పెరుగుతున్న డిమాండ్! Latest News
8:37 am

ఉత్తరాది ప్రయాణికుల రైలు కష్టాలు, అదనపు సర్వీసుల కోసం పెరుగుతున్న డిమాండ్!

హైదరాబాద్ నుంచి బిహార్ మరియు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు కేవలం ఒకే ఒక్క …
తెలంగాణ కులగణన నివేదిక విడుదల, వెనుకబాటులో ‘డక్కల్’ అగ్రస్థానం! Latest News
8:35 am

తెలంగాణ కులగణన నివేదిక విడుదల, వెనుకబాటులో ‘డక్కల్’ అగ్రస్థానం!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే (సీపెక్) వివరాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ…
స్పానిష్‌లో ‘దృశ్యం’ రీమేక్ Latest News
6:38 am

స్పానిష్‌లో ‘దృశ్యం’ రీమేక్

మలయాళ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలతోపాటు శ్రీలంక, చైనాలోనూ రీమేక్ అయ్యింది. తాజాగా ఈ చ…
ప్రొటీన్ కోసం ఈ ఆహారాలు తీసుకోండి: నిపుణులు Other News
6:37 am

ప్రొటీన్ కోసం ఈ ఆహారాలు తీసుకోండి: నిపుణులు

శాకాహారులు ప్రొటీన్ కోసం పనీర్, పప్పులపైనే ఆధారపడకుండా ఇతర ఆహారాలనూ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు, టోఫు (సోయాబీన్స్ నుంచి తయారు చేస్…
వడ్డీలకే రూ.27వేల కోట్ల చెల్లింపు: CAG Latest News
6:37 am

వడ్డీలకే రూ.27వేల కోట్ల చెల్లింపు: CAG

TG: FY2025-26లో ప్రభుత్వం అప్పులకు వడ్డీల కిందే రూ.27,803 కోట్లు చెల్లించింది. కాగ్ తాజా నివేదిక దీన్ని వెల్లడించింది. ఇది రాష్ట్ర ఆదాయంలో 12.74% గా ఉ…
ఏప్రిల్ 2న ‘రామాయణ’ పాత్రల ఫస్ట్ లుక్? Latest News
6:36 am

ఏప్రిల్ 2న ‘రామాయణ’ పాత్రల ఫస్ట్ లుక్?

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'రామాయణ'లోని పాత్రల ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 2న మూవీ టీమ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. హనుమాన్ జయంతి సందర్భంగా పాత్రల లుక…
రేపటి నుంచి ఇంటర్ క్లాసులు Latest News
6:36 am

రేపటి నుంచి ఇంటర్ క్లాసులు

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ.12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత వ…
‘3-2-1’ బ్యాకప్ రూల్‌తో మీ డేటా సేఫ్! Latest News
6:35 am

‘3-2-1’ బ్యాకప్ రూల్‌తో మీ డేటా సేఫ్!

ఈ డిజిటల్ యుగంలో ముఖ్యమైన సమాచారం సేఫ్‌గా ఉండాలంటే బ్యాకప్ తప్పనిసరి. ఇందుకు 3-2-1 రూల్ ఫాలో అయితే మంచిదంటున్నారు నిపుణులు. ఓరిజినల్ డేటా కాక మరో రెండ…
ఏప్రిల్‌లో పాకిస్థాన్‌కు 3వేల మంది భారతీయులు Latest News
6:34 am

ఏప్రిల్‌లో పాకిస్థాన్‌కు 3వేల మంది భారతీయులు

భారత్ నుంచి ఏప్రిల్‌లో దాదాపు 3000 మంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్ వెళ్లనున్నారు. అక్కడి పంజాబ్ ప్రావిన్స్‌లో ఏప్రిల్ 10న మొదలయ్యే బైశాఖి ఉత్సవాల్లో…