సైబర్ నేరగాళ్ల బారినపడి భయంకర అనుభవాలు ఎదుర్కొన్న 589 మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం రక్షించింది. ఉద్యోగాల ఆశతో మయన్మార్, థాయ్లాండ్ వెళ్లిన వారు అక…
ఆంధ్రప్రదేశ్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా, 6వ మరియు 11వ తరగతులలో ప్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్య…
గత పదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆదుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్పై తీవ్రంగా స్పందించారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ …
బిఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు,…
బీఆర్ఎస్ పార్టీ డీలిమిటేషన్కు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశ…
రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నూతన కోర్టు భవనాల నిర్మాణానికి రూ.1000 కోట్ల నిధులను కేటాయి…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డీలిమిటేషన్ సమస్యపై దక్షిణాది రాష్ట్రాల పోరాటాన్ని రాజకీయంగా చూడకూడదని స్పష్టం చేశారు. ఇది ప్రజల హక్కుల కోసం …
ఈరోజుల్లో చాలా మంది భోజనం చేస్తూనే ఫోన్లో మునిగిపోతున్నారు. సోషల్ మీడియా చూసుకోవడం, వీడియోలు చూడడం లేదా మెసేజ్లకు రెస్పాండ్ అవ్వడం అలవాటుగా మారింది.…