యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ భారతీయ ప్రయాణికుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్ను ప్రకటించింది. ఈ వేసవిలో ఎతిహాద్ విమానాల్లో ప్రయాణించే భారతీయులకు 30% డిస్క…
హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్లో సెటిల్ అవుతారనే వార్తలను ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకు టాలీవుడ్ ఇల్లు లాంటిదని, ఇక్కడే కెరీర్ను కొనసాగి…
BJP MLA రాజాసింగ్ మరోసారి తనే పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. BRS ప్రభుత్వం హయాంలో తనపై PD యాక్ట్ విధించినప్పుడు, కొందరు BJP నేతలే తనను జై…
రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఉగాది పండగ రోజున సాయంత్రం 6 గంటలకు హుజూర్నగర్లో సీఎం రేవంత్…
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. రెండు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్గా తొలి మ్యాచులోనే 90కి పైగా…
తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి ప్రక్రియను ప్రారంభించింది. తొలివిడతగా 12,500 టన్నుల బియ్యాన్ని అక్కడికి పంపనున్నారు. ఈ మేరకు కాకినాడ ప…
లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఇంట్లో సీబీఐ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే రాయ్…
ప్రపంచవ్యాప్తంగా మూర్ఛ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది మార్చి 26న ‘వరల్డ్ పర్పుల్ డే’ను నిర్వహిస్తారు. దీనిని మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం అని …
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో వచ్చిన ‘కోర్ట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. కథాబలం, ప్రదర్శనతో ఆకట్టుకున…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ రెడీ అయ్యింది. ఆయన హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘RC16’ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల…