8రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ 9 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.…
సైబర్ నేరగాళ్ల బారినపడి భయంకర అనుభవాలు ఎదుర్కొన్న 589 మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం రక్షించింది. ఉద్యోగాల ఆశతో మయన్మార్, థాయ్లాండ్ వెళ్లిన వారు అక…
ఆంధ్రప్రదేశ్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా, 6వ మరియు 11వ తరగతులలో ప్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్య…
గత పదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆదుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్పై తీవ్రంగా స్పందించారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ …
‘ఐ వాంట్ టు టాక్’ అనే సినిమాకు ‘ఉత్తమ నటుడు’ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై…
బిఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు,…