భారత్ అణ్వస్త్రాల పెరుగుదల పాకిస్తాన్కు షాక్
June 17, 2025

స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) కొత్త నివేదిక ప్రకారం, భారతదేశం తన అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంది. ప్రస్తుతం భారతదేశం వద్ద 180 అణు బాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 170 అణు బాంబులు ఉన్నాయి. భారతదేశం అణు పంపిణీ వ్యవస్థల సంఖ్యను కూడా క్రమంగా పెంచుతోంది.