14 మంది పాక్ సైనికుల హతం.. వీడియో రిలీజ్

14 మంది పాక్ సైనికుల హతం.. వీడియో రిలీజ్

ఓ వైపు భారత్-PAK ఉద్రిక్తతలు జరుగుతుండగానే మే 9న పాక్ సైనికులపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 14మంది సైనికులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఆ వీడియోను BLA తాజాగా రిలీజ్ చేసింది. PAKలోని పంజ్‌గర్ ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై తొలుత తుపాకులతో కాల్పులు జరిపి, ఆపై బాంబులతో పేల్చిసింది. దశాబ్దాలుగా ప్రత్యేక బలూచిస్థాన్ కోసం BLAతో పలు సంస్థలు PAKపై పోరాడుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *