రఘురామ కృష్ణమరాజు కస్టడీ టార్చర్ కేసులో బీహార్ ఐజీ సునీల్ నాయక్ అరెస్టుతో పెను సంచలనం

రఘురామ కృష్ణమరాజు కస్టడీ టార్చర్ కేసులో బీహార్ ఐజీ సునీల్ నాయక్ అరెస్టుతో పెను సంచలనం

ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజుపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన కస్టడీ హింస కేసులో బీహార్ ఐజీ సునీల్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస నోటీసులను ఖాతరు చేయకపోవడంతో ఏపీ పోలీసులు పాట్నాకు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో రఘురామపై రాజద్రోహం కేసు పెట్టిన సమయంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సునీల్ నాయక్‌ను గుంటూరుకు తరలిస్తున్న పోలీసులు, త్వరలోనే ఆయనను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *