మలేషియాలో భారీ భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టం చేసిన అధికారులు

మలేషియాలో భారీ భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టం చేసిన అధికారులు

మలేషియాలోని బోర్నియో ద్వీపంలో గల సబా రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో నమోదైన ఈ భూకంప కేంద్రం కోటా కినాబాలుకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

తెల్లవారుజామున 12:57 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనల వల్ల ప్రాణ ఆస్తి నష్టాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు ఏవీ జారీ చేయలేదని మరియు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని మలేషియా వాతావరణ శాఖ పేర్కొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *