తిరిగి వేగం పుంజుకున్న నైరుతి రుతుపవనాలు
June 17, 2025

నైరుతి రుతుపవనాలు 19 రోజుల తర్వాత తిరిగి పుంజుకున్నాయని అధికారులు తెలిపారు. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, ఛత్తీస్గఢ్, ఒడిశా, విదర్భ, గుజరాత్, TG, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. ఇప్పటికే ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రానున్న మూడ్రోజుల్లో MH, విదర్భ, GJ, ఒడిశా, WB, ఝార్ఖండ్, UPలోనూ రుతుపవనాలు విస్తరించనున్నాయి. రానున్న 24 గంటల్లో APలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముంది.