నైరుతి రుతుపవనాలు 19 రోజుల తర్వాత తిరిగి పుంజుకున్నాయని అధికారులు తెలిపారు. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, ఛత్తీస్గఢ్, ఒడిశా, విదర్భ, గుజరాత్, TG, మధ్…
స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) కొత్త నివేదిక ప్రకారం, భారతదేశం తన అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంది. ప్రస్తుతం భారతదేశం వద్…
బియ్యం(రేషన్) కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చాలాచోట్ల దరఖాస్తుదారులను పెళ్లి కార్డు …
జావెలిన్ త్రోయర్ శివ్పాల్ సింగ్ రెండోసారి డోప్ పరీక్షలో విఫలమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో డోప్ పరీక్ష కోసం మూత్ర నమూనాలు సేకరించారు. తాజాగా ఆ పరీక్షలో …
ఎల్లుండి నుంచి IPL పున: ప్రారంభం కానుండగా RCB జట్టులో కీలక ప్లేయర్ చేరనున్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన రొమారియో షెఫర్…
ఓ వైపు భారత్-PAK ఉద్రిక్తతలు జరుగుతుండగానే మే 9న పాక్ సైనికులపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 14మంది సైనికులు చనిపోగా…
అయోధ్యలోని శ్రీ రామాలయ నిర్మాణం జూన్ 5లోపు పూర్తవుతుందని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. 99% నిర్మాణ పనులు పూర్తయ్యాయి, రామ దర్బార్ ఏర్పాటు త…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్ద…